విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం(ఫిబ్రవరి 20) విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకూ 22కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విజయసాయి తన పాదయాత్రను ప్రారంభించారు.మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ueJqjl
విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర... సాయంత్రం భారీ బహిరంగ సభ...
Related Posts:
ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తిగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్… Read More
టీడీపీ పతనం ఖాయం: మళ్లీ తెలుగులో ట్వీటిన మోడీ!అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద… Read More
లోకసభ ఎన్నికలు 2019: మల్కాజిగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో మల్కాజిగిరి ఒకటి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇది ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏ… Read More
లోకసభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్సభ నుంచి దాదాపు అన్… Read More
జగన్ నూ వదలని మెగా బ్రదర్ .. లాజికల్ ప్రశ్నలేస్తున్న నాగబాబుజనసేన పార్టీ నాయకుడు, నర్సాపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు బాగుంది జబర్దస్త్ పంచ్ లను వేయడంతోపాటు, లాజిక్ లు మాట్లాడుతున్నారు.… Read More
0 comments:
Post a Comment