ఆర్టీసీ సమ్మెలో విద్యార్థులు కూడ పాల్గోంటారనే కుట్రతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు.కేసీఆర్ మూర్ఠపు నిర్ణయాలతోనే సమ్మె ఉదృతం అవుతోందని అన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ఇప్పటివరకు ఎలాంటీ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆర్టీసీ కార్మికులను ఎందుకు విస్మరించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKmne2
విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యం కాకుండా... సెలవుల పొడగింపు : లక్ష్మణ్
Related Posts:
ఉస్మానియా ఆస్పత్రి పురవాస్తు భవనమేనా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలుహైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్ప… Read More
టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవ… Read More
కరోనా వేళ కనికరం లేని మనుషులు... రాత్రంతా వర్షంలో తడుస్తూ...కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపించవద్దని ప్రభుత్వాలు,వైద్య సిబ్బంది ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావట్లేదు. ముఖ్యంగా కొంతమంది ఇ… Read More
అమెరికాలో మళ్లీ భయానకం: భారీగా కొవిడ్ మరణాలు.. ఇంకా పెరగొచ్చన్న ట్రంప్.. ఇండియా నంబర్2..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గనప్పటికీ.. గడిచిన రెండు వారాలుగా మరణాలు మళ్లీ భారీగా పెరగడం కలకలం రేపుతున్నది. ఏప్రిల్-మే మధ్యలో చ… Read More
రామమందిర భూమిపూజపై కొత్త వివాదం: అశుభ ఘడియలు: అంకోర్వాట్: స్వరూపానంద సరస్వతిలక్నో: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పరమ పవిత్ర స్థలం రామజన్మభూమి. ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో గల ఈ ప్రదేశంలో రామమందిరం న… Read More
0 comments:
Post a Comment