హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు పలికిన సీపిఐ యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. హుజుర్నగర్ ఉప ఎన్నిక మద్దతుతో పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కూడ చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సోమవారం సమావేశం కానుంది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32bwlJf
Sunday, October 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment