హైదరాబాద్: సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండ్రోజులు డిపోకు రాలేదని ఆర్టీసీ ఉద్యోగులను తీసేస్తే.. మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Me7HSK
‘పెన్ను మీద మన్ను గప్పితే గన్నులై పేలుతయ్’: హరీశ్ ఎక్కడంటూ రేవంత్ నిప్పులు
Related Posts:
90శాతం ఉద్యోగాలు వైసీపీ వాళ్లకే: కలకలం రేపిన విజయసాయి, ఏకిపారేసిన చంద్రబాబుఅమరావతి: ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యల … Read More
చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంల… Read More
విషాదం: మెట్రోస్టేషన్లో పెచ్చులూడి పడి మహిళ మృతి, నెలన్నర రోజుల క్రితమే పెళ్లిహైదరాబాద్: నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షం పడుతుందని తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిల్చున్న మహిళ తల… Read More
తెలుగు సీఎంల మరో భేటి... షెడ్యుల్కు ముందుగానే సమావేశంరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం మరోసారి భేటి కానున్నారు. నీటీ ప్రాజెక్టులతోపాటు నదుల అనుసంధానం , విభజన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నార… Read More
నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్రోల్మెంట్స్బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివార… Read More
0 comments:
Post a Comment