గుంటూరు : నేతల మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్లో టీడీపీ, వైసీపీ లీడర్లు ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం హాట్ టాపికవుతోంది. ఇదివరకు మైకుల ముందు విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడేమో అందివచ్చిన సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ట్విట్టర్ ప్లాట్ఫామ్పై నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరిని మించి మరొకరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uYP0O
కొడుకుతో చంద్రబాబుకు బాధలే.. బుద్దా వెంకన్నకు అది కూడా లేదు.. వైసీపీ ఎమ్మెల్యే మాటల తూటాలు
Related Posts:
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు...శాస్త్రం ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్… Read More
కన్నడ నటుడు దారుణ హత్య: పట్టపగలు ఇంట్లోనే ఘాతుకం..కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నటుడు సురేంద్ర బంట్వాల్ హత్యకు గురయ్యాడు. సురేంద్ర రౌడీ నేపథ్యం ఉంది. దీంతో పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారు. కాన… Read More
నిన్ననే నితీశ్ పాదాలు తాకి... ఇవాళ మళ్లీ మాటల దాడి... విరుచుకుపడ్డ చిరాగ్ పాశ్వాన్...రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటున మళ్లీ నితీశ్ కుమార్ విజయం సాధిస్తే... రాష్ట్రం అధోగతిపాలవుతుందని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ ప… Read More
అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే… Read More
0 comments:
Post a Comment