Friday, June 28, 2019

డైనింగ్ హాల్స్‌లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్‌లో మరో వివాదం..

ఇప్పటికే కొల్‌కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్‌ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkvYye

Related Posts:

0 comments:

Post a Comment