ఇప్పటికే కొల్కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkvYye
డైనింగ్ హాల్స్లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్లో మరో వివాదం..
Related Posts:
జగన్ హామీలు బాబు అమలు చేస్తున్నారా, క్రెడిట్ ఎవరికి దక్కేను: వీరిద్దరి మధ్య మరి పవన్..!ఏపి రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతుండటం తో అధికార పార్టీలో హడావుడి మొదలైంది. సుదీర్ఘ పా… Read More
థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!మీరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి ప… Read More
సుష్టుగా అన్నం తింటున్నారా..! తస్మాత్ జాగ్రత్త..!హైదరాబాద్ : అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. భారత ప్రజలు బియ్యాన్ని, భుజించే భోజనాన్ని అంతటి పరమ పవిత్రంగా భవిస్తుంటారు. చాలా ఇళ్లల్లో అన్నం తి… Read More
కొడనాడు ఎస్టేట్ మిస్టరీ: హత్యల వెనక సీఎం పళని స్వామి హస్తం..?తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్తో సంబంధం ఉన్న పలువురు మృతి చెందిన విషయం సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసు… Read More
కారెక్కేద్దాం ...జంపింగ్ ఫిక్స్,ఆ ఎనిమిది మంది వీరేనా : చేరిక లాంఛనమే..!తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస… Read More
0 comments:
Post a Comment