ఇప్పటికే కొల్కతాలో బీజేపీ,తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య కోల్డ్వార్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదానికి తెరలేచింది...కాగా రాష్ట్ర్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలాయాల్లో మధ్యాహ్నా బోజన పథకం కొనసాగుతోంది. దీంతో ఆయా విద్యాసంస్థల్లో ఉన్న ముస్లిం మైనారీటీ విద్యార్థులకు డెబ్బై శాతం మేర సీటింగ్ను రిజర్వేషన్ కల్పించాలని ఆదేశిస్తూ విద్యాధికారులకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదానికి కేంద్ర బిందువు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkvYye
డైనింగ్ హాల్స్లో మైనారీటీ విద్యార్థులకు అధిక సీట్లను కేటాయించండి...! బెంగాల్లో మరో వివాదం..
Related Posts:
కరోనా రోగుల మరణాలను వైద్యులు పెంచుతున్నారు..? డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వైద్యులపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. కరో… Read More
రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్… Read More
గన్నవరం వైసీపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్- వంశీకి కరోనా- ఏకమైన ముగ్గురు ప్రత్యర్ధులు..కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ గ్రూపు రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ సహా వైసీపీ కీలక నేతలు చెబుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా గ… Read More
Lady Tiger: ఎర్రచీర ఆంటీ ఎవరో కాని ఇరగదీసింది, నడిరోడ్డులో నగ్నంగా రౌడీ, తండ్రి పొలిటీషియన్!చెన్నై/ మదురై/ కడలూరు: తండ్రి పొలిటీషియన్, కొడుకు రౌడీషీటర్, మామ రాజకీయ నాయకుడు, బావమరిది చిల్లర ఎదవ. అంతే పొలిటీషియన్ కొడుకు, బావమరిది ఫుల్ గా మద్యం … Read More
పుల్వామా దాడి... మన జవాన్ల త్యాగాలను ప్రశ్నించినవాళ్ల బాగోతం బయటపడింది...: మోదీపుల్వామా దాడిలో మన జవాన్ల ప్రాణత్యాగాలను ప్రశ్నించినవారి బాగోతం పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో బట్టబయలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా… Read More
0 comments:
Post a Comment