కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ గ్రూపు రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ సహా వైసీపీ కీలక నేతలు చెబుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా గ్రూపులు కడుతూ ఆధిపత్య పోరు సాగిస్తున్న స్ధానిక నేతలు మరోసారి అదనుచూసి ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UQxkr
Saturday, October 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment