పుల్వామా దాడిలో మన జవాన్ల ప్రాణత్యాగాలను ప్రశ్నించినవారి బాగోతం పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో బట్టబయలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా దాడి సమయంలో ప్రతిపక్షాలు చేసిన దారుణ వ్యాఖ్యలు,నిందలను దేశం మరిచిపోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కెవాడియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eboZMo
పుల్వామా దాడి... మన జవాన్ల త్యాగాలను ప్రశ్నించినవాళ్ల బాగోతం బయటపడింది...: మోదీ
Related Posts:
దొంగ భక్తుడు: అమ్మవారికి మొక్కులు, గుంజీలు తీసి.. ఆలయంలో కిరీటం చోరీ(వీడియో)హైదరాబాద్: దొంగ భక్తుడు అంటే ఇతడే. ఎందుకంటే.. నగరంలోని ఓ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమ్మవారికి పరమ భక్తుడిలా దండాలు పెట్టాడు. గుంజీలు తీ… Read More
పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఫోన్కాల్, మెసేజ్ వస్తే..మోసపూరిత మేసేజ్, కాల్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ ఖాతాదారులను కోరారు. తమ సంస్థ పేరుతో ఎవరూ ఫోన్లు చేయరని, నకిలీ ఎస్ఎం… Read More
బతుకమ్మ థీమ్తో ఫొటోగ్రఫీ పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానంఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని మాజీ ఎంపీ కవిత సూచించారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతీ… Read More
విద్యకు మతాన్ని ముడిపెడుతారా? ప్రియాంక గాంధీ ఫైర్న్యూఢిల్లీ: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృతం ప్రొఫెసర్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విశ్వవిద్యాలయం… Read More
పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి...?మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయనకు కీలక పదవి దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ పీస… Read More
0 comments:
Post a Comment