Saturday, June 29, 2019

ఉమా..జ‌గ‌న్‌పై చేత‌బ‌డి చేస్తున్నావా : లోకేశ్..మీకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది : సాయిరెడ్డి సంచ‌ల‌నం

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల పైన ఆరోప‌ణ‌లు చేస్తున్న టీడీపీ నేత‌లు లోకేశ్.. దేవినేని ఉమా పైన వైసీపీ నేత విజ‌య సాయిరెడ్డి మండి ప‌డ్డారు. చంద్రబాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవీనీతి పైన జ‌గ‌న్ వేసిన మంత్రివ‌ర్గ ఉపసంఘం గురించి లోకేశ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. అదే విధంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGpyIn

Related Posts:

0 comments:

Post a Comment