కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.. ఒకడి తర్వాత ఇంకొకడు పిటిషన్లు దాఖలు చేస్తూ.. చావును నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు.. నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ వర్మ బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ న్యాయ తతంగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DmvkL
నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?
Related Posts:
మీరు బీఏ,బీకాం,బీఎస్సీ విద్యార్థులా... ఇక మీకూ ఆ ఛాన్స్... యూజీసీ కొత్త గైడ్ లైన్స్...ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేసేందుకు యూజీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్,మేనేజ్మెంట్ విద… Read More
జగన్, కేసీఆర్ కు కేంద్రం లేఖలు- ప్రాజెక్టులపై సమన్వయం లోపించిందని అక్షింతలుఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుకు సంబంధించి పలు వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్నింటిని ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చల ద్వ… Read More
విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్డర్లో చెలరేగిన మంటలు, భారీగా ఆస్తినష్టం...విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ చేపలబోటులో మంటలు చెలరేగాయి. సముద్రంలోనే ఆ బోటు తగలబడింది. ప్రమాదం జరిగ… Read More
College girl: బీజేపీ లీడర్, బాషా సినిమాలో రజనీకాంత్ టైప్ లో బిల్డప్, రేప్ చేసి పిల్లిలాగా !చెన్నై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో ఇంట్లో ఉంటున్న ఇంటర్ అమ్మాయి మీద ఓ కామాంధుడి కన్ను పడింది. బాష సినిమాలో సూపర్ స్టార్ రజనీక… Read More
ఏపీ నాశనానికే 3 రాజధానులన్న కాల్వ ... అమరావతి, విశాఖలను డౌన్ గ్రేడ్ చేస్తున్నారన్న అశోక్ గజపతి రాజుఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు . రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు మూడు రా… Read More
0 comments:
Post a Comment