Wednesday, January 29, 2020

కేసీఆర్, కేటీఆర్‌ల పతనానికి నాంది అక్కడే: బీజేపీ భయం పట్టుకుందని ఏకిపారేసిన లక్ష్మణ్

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు భారతీయ జనతా పార్టీ అంటే భయమని.. అందుకే తమకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో గెలిచిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5alKU

Related Posts:

0 comments:

Post a Comment