Sunday, June 23, 2019

ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలు

అమరావతి : టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్దంతో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా ప్రజావేదిక అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఆ క్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ప్రజావేదికపై జగన్ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBnwRv

Related Posts:

0 comments:

Post a Comment