ముంబాయి/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేసినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన కుర్చీని ఏడాదిపాటు కాపాడుకుంటూ వచ్చారు. ఏ ముహూర్తాన సీఎం పదవిలో ఉద్దవ్ ఠాక్రే కుర్చున్నారో ఆ రోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jwCA1
Friday, November 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment