ముంబాయి/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేసినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన కుర్చీని ఏడాదిపాటు కాపాడుకుంటూ వచ్చారు. ఏ ముహూర్తాన సీఎం పదవిలో ఉద్దవ్ ఠాక్రే కుర్చున్నారో ఆ రోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jwCA1
Maharashtra: హమ్మయ్యా.... ఏడాది పూర్తి చేసుకున్న సీఎం, అన్నీ సినిమా కష్టాలే, వర్క్ ఫ్రమ్ హోమ్ !
Related Posts:
కోడెల పేరుతో చంద్రబాబు శవ రాజకీయాలు : డిప్యూటీ సీఎం సుచరితఅమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత. బతికున్నప్పుడు కోడెలను ప… Read More
కోడెల ఆత్మహత్యకు ముందు ఆమెతో ఏం మాట్లడారు..? అసలేం జరిగిందంటేఅమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య మిస్టరీలో అనేక కోణాలు ఉన్నట్టు తెలుస్తోంది. కోడెల ఉరివేసుకోవడం వల్ల మృతిచెందినట్టు పోస్… Read More
వీర్ సావర్కర్ ప్రధాని అయితే పాకిస్తాన్ ఉండేది కాదు : ఉద్దవ్ ఠాక్రేశివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దామోదర్ వీర్ సావర్కర్ దేశ మొదటి ప్రధాని అయి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.ఈ … Read More
తీవ్ర వ్యతిరేకత! ఒకే భాషపై వెనక్కి తగ్గిన అమిత్ షా: ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: హిందీ భాషను దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న వ్యాఖ్యలపై భారీ ఎత్తున నిరసనలు రావడంతో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొంత వెనక్కి … Read More
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ జాబితా... అమిత్ షా సంచలన ప్రకటనకేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపోందిస్తామని… Read More
0 comments:
Post a Comment