Sunday, June 23, 2019

మందేశారు.. చిందేశారు.. పబ్ నుంచి బయటకొస్తూ..

బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో పబ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. పబ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాలు వదిలారు. బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పబ్ దుర్ఘటనలో మరణించిన వారిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAUMrV

Related Posts:

0 comments:

Post a Comment