ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపద్రవం ముంచుకొస్తుంది . వరుస తుఫాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుతం నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా, తుఫానుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDErBV
Friday, November 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment