ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపద్రవం ముంచుకొస్తుంది . వరుస తుఫాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుతం నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా, తుఫానుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fDErBV
ఏపీకి ముంచుకొస్తున్న ఉపద్రవం.. వరుస తుఫాన్ల గండం ... డిసెంబర్ లో బురేవి , టకేటి తుఫాన్లు
Related Posts:
మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే : శివసేన లాంటి పార్టీలతో పొత్తు..సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్మహారాష్ట్రలో శివసేన కు మద్దతిచ్చే అంశం పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేవమైనా భిన్నాభిప్రాయాలు వ్యక… Read More
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, ఎఫ్ఐఆర్ లో ఐఏఎస్, ప్రభుత్వ అధికారుల పేర్లు, సీబీఐ పంజా !న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారితో పాటు ముగ్గురు ప్రభుత్వ అధికారుల మీద ఎఫ్… Read More
ప్రజలను చూసి గర్వపడుతున్నా.. 10 వారాల కార్యక్రమం సక్సెస్, తగ్గిన ఆ బెడద, అరవింద్ కేజ్రీవాల్ఢిల్లీ వాసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. వారు చేపట్టిన చర్యలతో డెంగ్యూ మహమ్మరి నుంచి రోగులు బయటపడగలిగామని చెప్పారు. ఇప… Read More
చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరిన టీడీపీ: పవన్ తో నేరుగా చంద్రబాబు..! కొత్త బంధాలకు వేదికగా..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న దీక్ష చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ ల… Read More
ఐదెకరాల భూమి భిక్ష కాదు, పరిహారం..బాబ్రీ మసీదును కూల్చిన మొదటి వ్యక్తి, ప్రస్తుత ముస్లిం..పరిస్థితులు ఎప్పుడు, ఎవరినీ ఎటు వైపు తీసుకెళ్తాయో తెలియదు. ఒకప్పటి హిందుత్వవాదులు కూడా ముస్లిములు అయిపోతారు. ఇలాంటి అలాంటి ముస్లింలు కాదు.. 100 మసీదుల… Read More
0 comments:
Post a Comment