ఖమ్మం/హైదరాబాద్: ఓ పెద్దాయన ఎన్నికల సందర్బంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అంతే అనుకున్న వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనో, ఓటు శక్తిని చాటి చెప్పేందుకో, నాయకుల గుణగణాల గురించి ప్రజలకు చెప్పేందుకో ఆయన వీధుల్లోకి రాబడం లేదు, కేవలం నోటా కు ఎలా ఓటు వేయాలో ప్రజలకు చెప్పేందుకు మాత్రమే ఆయన ముందుకు కదులుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I6tyKb
Tuesday, April 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment