అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరైన వరప్రసాద రావు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సమీపంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uGLaEq
అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ అనుమానాస్పద మృతి
Related Posts:
అక్కడ అంతే : 500 ఓట్లలో పోలైంది 7.. ఆ ఇంటి పెద్దను 7 బుల్లెట్లతో చంపిన ఉగ్రవాదులుదేశవ్యాప్తంగా ఓట్లు వేసేందుకు ప్రజులు బారులు తీరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు కావల్సిన నాయకున్ని ఎన్నుకుంటుంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్న ప్… Read More
ఈసీతో భేటీ: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి, అదే కారణం !బెంగళూరు: విపక్షాలతో కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడానికి ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దం అయిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పర్యటన చ… Read More
జగన్ గెలిస్తే.. ప్రమాణ స్వీకార అసలు ముహూర్తం ఇదే : ఇడుపులపాయలో మీటింగ్: ఢిల్లీ టూర్ ఖరారు..ఎన్నికల్లో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల వెల్లడి నుండి ఏం చేయాలో తన షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ నెల 22న … Read More
హైదరాబాదులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంహైదరాబాద్లో ఈదురుగాలుల బీభీత్సం...సృష్టించాయి.అనంతరం కాసేపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు మండిపోతున్… Read More
వీవీప్యాట్ లెక్కింపు పిటీషన్: నాన్సెన్స్! : సుప్రీంకోర్టు అసహనంన్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించాలని కోరుతూ కొంతమంది ఐటీ నిపుణులు… Read More
0 comments:
Post a Comment