హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అక్కడేవుండిపోయిన అతడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f55KEr
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెక్కీ మృతి, మరో ముగ్గురు మహిళలకు గాయాలు
Related Posts:
Lady police: లేడీ పోలీసుకు కూల్ డ్రింక్ ఇచ్చిన ఎస్ఐ, మత్తులో ఉంటే మజా చేశాడు, ఎస్ఐ దూలతీరింది !న్యూఢిల్లీ/చెన్నై: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించి వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం అతనికి స్పెషల్ సెల్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది. ఎస్ఐగా ఉద్యో… Read More
Kurnool: నంద్యాలలో రిపోర్టర్ దారుణ హత్య: స్క్రూడ్రైవర్తో పొడిచి..!కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యుట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోన్న ఓ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యారు. సస్పెన్షన… Read More
కేసీఆర్కు షాకిస్తారా?: వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్తో ఎమ్మెల్యే రాజయ్య భేటీ, ఏం చర్చించారు?హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రా… Read More
అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారు.. మహోద్యమంగా అమరావతి పోరు : లోకేష్ స్పష్టంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్… Read More
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపంహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస… Read More
0 comments:
Post a Comment