అసెంబ్లీ జరిగే మొదటి రోజే చంద్రబాబుకు షాక్ ఇచ్చింది అధికార వైసీపీ, ఈనేపథ్యంలోనే జడ్ ప్లస్ కేటాగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్లో పైలట్ ,ఎస్కార్ట్ వాహానాలను తోలగించింది. దీంతో వాహనాల తగ్గింపుపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెక్యూరిటీ వ్యవహారాల కమీటితో చర్చించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. చంద్రబాబు కాన్వాయ్లో ముందుండి ట్రాఫిక్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IcczWr
చంద్రబాబుకు పైలట్, ఎస్కార్ట్ వాహానాల తొలగింపు..
Related Posts:
ఇంటెలిజెన్స్ అలర్ట్: పండగ సీజన్ సందర్భంగా భారత్లో ఆల్ఖైదా,ఐసిస్ దాడులున్యూఢిల్లీ: ఇప్పటి వరకు జైషే మహ్మద్, లష్కరేతొయిబా లాంటి ఉగ్ర సంస్థలే భారత్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. తాజాగా ఆల్ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థల కన… Read More
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులుఅమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాద… Read More
కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింద… Read More
నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు… Read More
పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పది… Read More
0 comments:
Post a Comment