అమరావతి : రాజన్న కొడుకు జగన్ అచ్చం తండ్రి పోలికే. తండ్రి రాజకీయాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న జగన్ .. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తుంటారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గడప గడప తిరిగి మరీ ప్రజల సమస్యను తెలుసుకున్నారు. ఇటీవల భారీ మెజార్టీతో అధికారం చేపట్టారు జగన్. కానీ ప్రజలతో మాత్రం తన అనుబంధాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. సీఎంగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారిని కలువాలని నిర్ణయించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WBUMAJ
వైఎస్ బాటలో జగన్, ప్రజల సమస్యలు వినేందుకు ‘ప్రజా దర్బార్’
Related Posts:
ఆ 2 వేల కేసులను తిరిగి విచారించండి, ప్రత్యేక విభాగం కూడా : హెచ్చార్సీకి అడ్వకేట్ కంప్లైంట్హైదరాబాద్ : బొమ్మాలరామారం ఘటనతో ఉలిక్కిపడిన తెలంగాణ రాష్ట్రం .. గతంలో జరిగిన కిడ్నాప్లపై ఆందోళన చెందుతోంది. ఆ బాలికల మిస్సింగ్కు సైకో శ్రీనివాస్తో … Read More
కామరెడ్డి లో గన్ మిస్ ఫైర్ ... మిస్ ఫైర్ అయిందా లేక కాల్చుకున్నాడా ?కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి త… Read More
నవగ్రహ దోషం అంటే ఏంటీ ? పరిహారం కోసం ఏం చేయాలి ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యోత… Read More
ఎండకు బ్లాస్ట్ అయిన అయిల్ ట్యాంకర్ ...మండుతున్న ఎండలకు మనుష్యులు విలవిలలాడుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు తలెత్తాయి. ఎండలకు పక్షులు ,జంతువులు సైతం తల్లడిల్లుతున్… Read More
హీరో కావాలనుకున్నాడు.. డ్రగ్స్ స్మగ్లరయ్యాడు.. అసలేం జరిగింది?హైదరాబాద్ : సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. నటులు కావాలని వచ్చేవాళ్లల్లో కొందరికి అదృష్టం కలిసివస్తుంది. మరికొందరికి నిరాశ మిగులుతుంది. ఒక్క ఛాన్… Read More
0 comments:
Post a Comment