అమరావతి : రాజన్న కొడుకు జగన్ అచ్చం తండ్రి పోలికే. తండ్రి రాజకీయాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న జగన్ .. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తుంటారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు గడప గడప తిరిగి మరీ ప్రజల సమస్యను తెలుసుకున్నారు. ఇటీవల భారీ మెజార్టీతో అధికారం చేపట్టారు జగన్. కానీ ప్రజలతో మాత్రం తన అనుబంధాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. సీఎంగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారిని కలువాలని నిర్ణయించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WBUMAJ
వైఎస్ బాటలో జగన్, ప్రజల సమస్యలు వినేందుకు ‘ప్రజా దర్బార్’
Related Posts:
ఉద్ధవ్ థాక్రే మాటంటే మాటే..కాబోయే ముఖ్యమంత్రి శివ సైనికుడే: సంజయ్ రౌత్ముంబై: తాను పట్టిన పట్టును విడవట్లేదు శివసేన. 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించిన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి… Read More
అనర్హత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఆడియో అస్త్రం, చాలెంజ్, విజయనగరం జిల్లా, హామీ!బళ్లారి/బెంగళూరు: కర్ణాటకలో ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యేలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు. బళ్లారి జిల్లాలోని విజయనగరం శాసన సభ నియో… Read More
మహా ట్వీస్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు గవర్నర్ ఆహ్వానంమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించారు. సోమవారం వరకు బలనిరూపణ చేసుకోవాలని బీజేపీకి సూచించినా.. మద్దతు లేదని ప్రభుత్వ… Read More
వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రోల్ ధరలు: ఢిల్లీలో లీటర్కి రూ.73న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి పెట్రోల్ ధరలు భగుమంటున్నాయి. పెట్రోల్పై 45 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ. 73కు చేరుకుంది. వరుసగా మూడో రోజు కూడా పెట్రో… Read More
అదుపుతప్పి కారు బోల్తా: బీజేపీ ఎంపీకి తీవ్రగాయాలుహరిద్వార్: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్వాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ, నడుము భాగాల్లో … Read More
0 comments:
Post a Comment