విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X8elMR
విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?
Related Posts:
వైసిపి లో కొత్త టెన్షన్ : ఆ మూడు అంశాల తో ఆందోళన : జగన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు..!ఏపి ప్రతిపక్ష పార్టీ వైసిపి లో కొత్త టెన్షన్ మొదలైంది. జగన్ పాదయాత్ర తో పార్టీలో కొత్త ఉత్సహం వచ్చందనుకన్న ఈ సమయంలో..ముఖ్యమంత్రి చంద్రబ… Read More
జగన్ పై దాడి కేసులో ప్రభుత్వానికి మరో దెబ్బ : హౌజ్ మోషన్ పిటీషన్ కు హైకోర్టు నో..!జగన్ పై దాడి కేసులో ఏపి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కేసును ఎన్ఐఏ కు అప్పగించటంతో..వా రికి కావాల్సిన సమాచారం ఇవ్వటానికి సిట… Read More
ఇక విక్రమార్కుడు ప్రతిపక్ష నాయకుడు..! ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామంటున్న కాంగ్రెస్..!!హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ తొలి ప్రహసనం ముగింపు దశకు చేరుకుంది. గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు తెలిపితే ఇక తొలి ప్రమాణ స్వీకార ఘట్టం, శా… Read More
బీజేపీకి ఏపీ మంత్రి విరాళం... టీడీపీలో కలకలంరాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరంటారు. ఉండేది ఒక పార్టీ అయినప్పటికీ మరో పార్టీతో ఏ సమయంలో ఏ అవసరం వచ్చి పడుతుందో అని నేతలు ముందు జాగ్రత… Read More
పవన్ ను ఏమీ అనవద్దు..సీయం : టిడిపి - జనసేన పొత్తు దిశగా : జనసేనాని సిద్దమేనా..!?పవన్ ను కలిసి రావాలని ఆహ్వానించారు. వపన్ నో అన్నారు. అయినా..టిడిపిలో ఇంకా ఆశలు. తమతో పవన్ కలిసి వస్తాడనే నమ్మకం వారిలో కనిపిస్తోంది. … Read More
0 comments:
Post a Comment