విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X8elMR
విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?
Related Posts:
YEAR ENDER:గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. 20 మంది మృతి...సరిహద్దుల్లో బలగాల మొహరింపుతూర్పు లడాఖ్ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్లో ర… Read More
కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్కు2,265దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీ… Read More
శభాష్ కోనప్ప.. సేవా కార్యక్రమాలు సూపర్, సీఎం కేసీఆర్ ప్రశంసలుసిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన చేస్తున్న మంచి పనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్… Read More
గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..ఇండియాలో ఎంజాయ్మెంట్కు కేరాఫ్గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త త… Read More
హైదరాబాద్లో ‘కొత్త సంవత్సర వేడుకలు’ ఆంక్షలు: ఫ్లైవర్లన్నీ బంద్, రేపట్నుంచేహైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంల… Read More
0 comments:
Post a Comment