విశాఖపట్నం/హైదరాబాద్ : ఉత్తరాంద్రలో ఇప్పుడు అందరి ద్రుష్టి విశాఖ పార్లమెంట్ స్థానం పై కేంద్రీక్రుతమైంది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ భారీగా నమోదైనట్టు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఇది జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చని తెలుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా వేసేది ఎవరు?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X8elMR
విశాఖలో జేడీ ప్రభావం ఎంత..!? క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చేనా..?
Related Posts:
సీతమ్మ అగ్ని ప్రవేశం ఎందుకు చేసిందంటే : వాల్మీకి రామాయణండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 వాల్మీకి రామాయణం యుద్ధకాండ - 6 లో రావణుడు ఆ రణభూమిలో నిహతుడై పడిపో… Read More
108 నామాలలో సంపూర్ణ రామాయణండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 1.శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 2.కాలాత్మక పరమేశ్వర రామ 3.శేష తల్ప సుఖ … Read More
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని టిడిపి అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నికల సమయంలో ఇవియం లు పని చేయాలేదని..వైసిపి ఫిర… Read More
ఒక్క రోజు ముందే సీతారాముల కల్యాణం!.. రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనంహైదరాబాద్ : శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అటు భద్రాద్రి రాములోరి గుడిలో సీతారాముల కల్యాణం ఆదివారం (14.04.2019) నాడ… Read More
కోడెల పై దాడి కేసు : అంబటి పై ఎఫ్ఐఆర్ నమోదు : 35 మంది పైనా కేసు..!స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై పోలింగ్ రోజు జరిగిన దాడి లో 35 మంది పై కేసు నమోదైంది. ఎన్నికల్లో భా గంగా ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన… Read More
0 comments:
Post a Comment