తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది కోట్ల రూపాయల వివాదం కలకలం రేపుతోంది. ఇక తాజాగా ఈ నగదుకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IezH7O
సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన
Related Posts:
ఇక టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు , రాయబారులు అవుతారు ! సంచలన ప్రకటన చేసిన కేసీఆర్గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ యోతర పార్టీలు అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గ… Read More
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి దెబ్బ.. 100 కోట్ల జరిమానా..!అమరావతి : ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అదలావుంటే మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ… Read More
సీఎం కారు కూడా వదల్లేరు : కుమార కారు చెక్ చేసిన ఈసీ, అధికారుల తీరుపై సీఎ గుస్సా ..?బెంగళూరు : ఎన్నికల వేళ .. ఎన్నికల సంఘమే సుప్రీం. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతవారినైనా ఉపేక్షించబోమని ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీ డీజీపీ … Read More
వైఎస్ఆర్సీపీలో హిందూపురం జోష్! పార్టీలో చేరిన మాజీ ఎంపీఅనంతపురం: పోలింగ్ గడువు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఘటన చోటు చేసుకుంది. హిందూపురం లోక… Read More
నామాకు , కేసీఆర్ కు నామాలు పెట్టండి ..దమ్మేమిటో చూపించండి .. రేణుకా చౌదరితెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరు ఒక ఎత్తైతే ఖమ్మం జిల్లా పోరు మరో ఎత్తు. చాలా విలక్షణమైన ఈ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్ట… Read More
0 comments:
Post a Comment