ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ సైతం ఓడిపోయారని..కానీ, ఎప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేసారు. ఇదే సమయంలో తమ భవిష్యత్ ఏంటనేది కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసారు. ప్రభుత్వానికి సమయం ఇద్దాం...ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wpQdKa
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!
Related Posts:
ప్రజలకు అభివాదం, గంగమ్మకు వందనం : వారణాసిలో మోదీకి జనం జేజేలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధి నుంచి మరోసారి బరిలోకి దిగుతోన్న ప్రధాని మోదీ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత బనారస్ హిందు వర్సిటీలో మదన్… Read More
నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో… Read More
బస్సు దొంగ కాలాంతకుడు : ఒక్కరోజులోనే బూరు పీకి చారుకాసేశాడుహైదరాబాద్ : సీబీఎస్ పరిధిలోని గౌలిగూడలో నైట్ హాల్ట్ చేసిన బస్సు నామరూపాలు లేకుండా పోయింది. తుప్రాన్ మీద బస్సు వెళ్లిందని సీసీటీవీ ఫుటేజీ చూసి .. ఆచూకీ… Read More
కేసీఆర్ అనుకున్నదే చేస్తున్నారా .. రెవెన్యూ శాఖ పేరే కనుమరుగు కానుందా ?రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా మార్చాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూశాఖ పేర… Read More
వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మిగనూరులో స్థల వివాదంలో గొడవ, 11 మందికి గాయాలుఎమ్మిగనూర్ : ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆడపా దడపా ఆ … Read More
0 comments:
Post a Comment