హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారమిక్కడ హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యాచరణను ప్రకటించాయి. తొలుత పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 నుంచి అక్టోబరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QrCFXT
ఊఫ్.. ఊఫ్.. పొగరాయుళ్లకు చెక్..! బహిరంగా ప్రదేశాల్లో పొగ ఊదితే జీవితం మసే..!!
Related Posts:
కేరళ స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ హవా .. ఖాతా తెరువని బీజేపీతిరువనంతపురం : ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల మాదిరిగానే .. కొన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ పట్టు కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ… Read More
షెడ్యూల్ ముందే అభ్యర్దుల జాబితా : రేపటి నుండే ఎన్నికల ప్రచారం : టిడిపి పాలిట్బ్యూరో నిర్ణయం..!తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికల కోసం షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే వారి తొలి జాబ… Read More
మళ్ళీ పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి .. జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో మొదట రాకేష్ రెడ్డి ఒక్కడే హత్య చేసాడని భావించిన పోలీసులు తీగలాగితే డొంకంత… Read More
పుల్వామా దాడి, మోదీ, కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాంన్యూఢిల్లీ : భారతమాత కోసం ఆసువులు బాసిన జవాన్ల వీర మరణంతో రాలిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ప్రధాని మోదీ. కానీ ఇప్పుడు ఓపిక పట… Read More
పుల్వామా ఉగ్రదాడులు: అమరజవాన్లకు దేశం సెల్యూట్... అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలుగురువారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత దాడిలో అమరులైన జవాన్లకు మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల మృతదేహాలను వార… Read More
0 comments:
Post a Comment