విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలను తస్కరించబోయాడు. అధికారుల చేతికి చిక్కాడు. సుమారు ఎనిమిది తులాల బరువు ఉన్న బంగారాన్ని చోరీ చేయడానికి విఫలయత్నం చేశాడు. అతని పేరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JWhXPl
కనక దుర్గమ్మ ముక్కుపుడకకు ఎసరు: తస్కరించబోయి..రెడ్ హ్యాండెడ్గా చిక్కి!
Related Posts:
భారత వాతావరణ సూచనలు: పీవోకేపై భారత కీలక ముందడుగున్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రాంతాల్లో భారత వాతావరణ విభా… Read More
ముహూర్తం ఖరారు..! ఆ రిజిస్ట్రేషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీ సర్కార్..!హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఆంక్షల నుండి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక రవాణా, భవన నిర్మాణాలు, మద్యం షాపులు, స్టాంప్స్ మరియు … Read More
విదేశాల నుంచి నౌకల్లో భారతీయుల తరలింపు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాలు..విదేశాల్లో ఉన్న భారతీయలను నౌకల ద్వారా తరలిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, బహ్ర… Read More
కేసీఆర్ మనసు ఫతేమైదానమంత విశాలం..! క్లిష్ట సమయంలో కూడా పాతిక వేల సాయం..!!హైదరాబాద్ : రాజకీయాల్లో సాయం ప్రకటించాలన్నా, సంక్షేమపథకాలు అమలు చేయాలన్నా హోదా ఉంటే సరిపోదు. దానికి తగ్గ గుండె ధ్యైర్యం, తెగింపు ఉన్నప్పుడే ఆ హోదాకు అ… Read More
విశాఖ లీకేజీ: లాక్డౌన్ సమయంలో ఎలా తెరిచారు, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తోంది: సీపీఐ నారాయణ..విశాఖలో విషవాయువు లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గుర… Read More
0 comments:
Post a Comment