Tuesday, June 4, 2019

క‌న‌క దుర్గమ్మ‌ ముక్కుపుడ‌క‌కు ఎస‌రు: త‌స్క‌రించ‌బోయి..రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి!

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యంలో చోరీ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఆల‌యంలో ప‌నిచేస్తోన్న ఉద్యోగి ఒక‌రు త‌న చేతివాటాన్ని ప్ర‌ద‌ర్శించారు. భ‌క్తులు హుండీలో వేసిన కానుక‌ల‌ను త‌స్క‌రించ‌బోయాడు. అధికారుల చేతికి చిక్కాడు. సుమారు ఎనిమిది తులాల బ‌రువు ఉన్న బంగారాన్ని చోరీ చేయ‌డానికి విఫ‌ల‌య‌త్నం చేశాడు. అత‌ని పేరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JWhXPl

Related Posts:

0 comments:

Post a Comment