అమరావతి/హైదరాబాద్: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్లా పడ్డ రాజకీయ వారసులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్తితిలో పడిపోయారు. వ్యాపారాలు మానుకుని, విదేశాల్లో ఉద్యోగాలు మానుకుని ఏపి రాజకీయాలను ఉద్దరిద్దామని వచ్చిన రాజకీయ నేతల వారసులకు 2019 సాధారణ ఎన్నికలు ఖంగు తినిపించాయి. అంతే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xd1AnK
వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!
Related Posts:
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేతపాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్… Read More
121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులై… Read More
తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అ… Read More
చంద్రబాబు నిర్వహించే కేబినెట్ మీటింగ్కు సీఎస్ సహకరించాలని భావిస్తున్నారా? మీ కామెంట్ ఏంటి?అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. సీఎస్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. … Read More
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ బాణం లక్ష్యాన్ని ఛేదిస్తుందా..! దక్షిణ రాష్ట్రాల పర్యటన ఫలితం ఇస్తుందా..?హైదరాబాద్ : ఓ పక్క దేశ వ్యాప్త ఎన్నికలు.., మరోపక్క తుపాను బీబత్సం.., మరో రెండు వారాల్లో ఎన్నికల ఫలితాల.., ఇంత ఉత్కంఠ పరిణామల మద్య తెలంగాణ ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment