Thursday, June 13, 2019

త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్

బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి చేయి చూపించిన నితీష్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్‌సభలో మరోసారి ప్రవేశపెట్టనున్న త్రిబుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తామని జేడీయు నేతలు స్పష్టం చేశారు. దీంతో మోడీ, నితీష్‌ల మధ్య కోల్డ్ వార్‌కు తెరలేచినట్టయింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ReGFLD

Related Posts:

0 comments:

Post a Comment