బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి చేయి చూపించిన నితీష్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్సభలో మరోసారి ప్రవేశపెట్టనున్న త్రిబుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తామని జేడీయు నేతలు స్పష్టం చేశారు. దీంతో మోడీ, నితీష్ల మధ్య కోల్డ్ వార్కు తెరలేచినట్టయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ReGFLD
త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్
Related Posts:
రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మ… Read More
జగన్ ట్రీట్మెంట్ మొదలు: దారికొచ్చారు.. పుట్టా సుధాకర్ రాజీనామా: 16 మందితో టీటీడీ కొత్త బోర్డు..!ముఖ్యమంత్రి జగన్ ట్రీట్మెంట్ పని చేసింది. మొండి చేస్తున్న టీడీపీ నేతలు దారిలోకి వస్తున్నారు. చేతనైతే తనను టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తప్ప… Read More
ఇదేం చోద్యం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిస్తే ఉద్యోగంలో చేర్చుకోరా..?మల్లాపురం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంతో ఓ ప్రభుత్వ స్కూలు టీచరుపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అ… Read More
ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడుజనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసర… Read More
ఆగని వలసలు : కార్మికులుగా కర్షకులు, పిల్లల కోసం లేబర్గా, ఇదీ పాలమూరు వలసల వ్యధపాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్… Read More
0 comments:
Post a Comment