బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా కర్ణాటకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే సొంత నియోజక వర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయనను ఒక్క మాట కూడా విమర్శించకపోవడంతో బీజేపీ నాయకులతో పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VGRya2
Thursday, March 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment