చెన్నై : జయలలిత మరణంతో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఆరోపణల మీద ఆరోపణలు తెరపైకి చ్చాయి. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం తాజాగా మరో బాంబ్ పేల్చారు. హల్వా తినిపించి జయలలితను చంపారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. మంగళవారం రాత్రి నీలమంగలంలో జరిగిన పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ESyL65
Thursday, March 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment