టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని వారు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీ లో సీపీఎల్పీ విలీనం సమంజసమేనా ? ప్రజలేమంటున్నారు ?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EWYxWy
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన .. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఆక్రోశం
Related Posts:
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనంఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కార్యానిర్వాహక యంత్రాంగాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే క… Read More
ఆ రెస్టారెంట్ సాంబార్లో బల్లి... షాక్ తిన్న కస్టమర్... వీడియో వైరల్...ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ శరవణ భవన్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. రెస్టారెంట్ సిబ్బంది వడ్డించిన సాంబార్లో చనిపోయ… Read More
టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా - చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్- పవన్ కన్ఫ్జూజన్ మాస్టర్..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై రోజుకో సవాలుతో ఒత్తిడి పెంచుతోంది.… Read More
2018-2020... ఆ డేటా అత్యంత కీలకం... భారత్లో కరోనా ఎఫెక్ట్ వాస్తవాలు తెలియాలంటే...దేశంలో ప్రతీరోజూ లక్షల్లో కోవిడ్ 19 కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకూ 18 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవగా 38,201 మంది కరోనాతో మ… Read More
BCG వ్యాక్సిన్తో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? పరిశోధనలు ఏం తేల్చాయి..?ముంబై: కరోనావైరస్కు విరుగుడు బీసీజీ వ్యాక్సినేనా..? ప్రపంచం మొత్తం కరోనావైరస్కు వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా బీసీజీ వ్యాక్సిన్తో కరో… Read More
0 comments:
Post a Comment