భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మోర్బి జిల్లాలోని మారుమూ గ్రామంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పృధ్వీరాజ్ జడేజా అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z02J2Z
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!
Related Posts:
ఏపీ బీజేపీ రెండో జాబితా ఇదే ... 23 మంది ఎంపీ అభ్యర్థులు , 51 మంది అసెంబ్లీ అభ్యర్థులుఎట్టకేలకు బీజేపీ రెండో జాబితా కూడా ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ … Read More
పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్హైదరాబాదు: మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
యాసిన్ మాలిక్ నేతృత్వంలో నడిచే ఈ సంస్థపై నిషేధం విధించిన కేంద్రంవేర్పాటు వాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లో శాంతికి విఘాతం కలిగి… Read More
పవన్ నామినేషన్ లో ‘నాట్ అప్లికబుల్’ : తిరస్కరిస్తే ఎవరికీ వద్దు : మాజీ జేడీదీ అదే దారి..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ తన నామినేషన్ తో కొత్త ఒరవడి సృష్టించారు. నామినేషన్ పూర్తి చేయటం లో ప్రతీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే,… Read More
జనసేన ఆరవ జాబితా ఇదే ... 16 మంది అభ్యర్థులు వీళ్ళేనామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది… Read More
0 comments:
Post a Comment