భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మోర్బి జిల్లాలోని మారుమూ గ్రామంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పృధ్వీరాజ్ జడేజా అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z02J2Z
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!
Related Posts:
మీరు పులి అయితే.. ఫడ్నవీస్ రింగ్ మాస్టర్.. ఉద్దవ్పై సెటైర్.. ‘మహా’లో కార్టూన్ల వార్మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భారతీయ జనతాపార్టీ, శివసేన మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చర్చలు ఓ వైపు కొనసాగిస్తూనే మరో వైపు నే… Read More
పెళ్లింట డీజే చిచ్చు.. డ్యాన్సులొద్దని వరుడు, స్టెప్పులేయాల్సిందేనన్న వధువు.. డిష్యూం.. డిష్యూం...అవును పెళ్లింట డీజే చిచ్చుపెట్టింది. పచ్చటి తోరణాల మధ్య ఇరుకుటుంబాలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. రెండు స్టెప్పులులేసే విషయం కాస్త.. ముష్టిఘాతానికి… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె , సీఎం కేసీఆర్ మరో సమీక్ష... రేపటి క్యాబినెట్లో తేలనున్న భవితవ్యంఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వం తరుపు కోర్టుకు సమర్పించిన… Read More
ఫోన్ చూస్తూ రైలు పట్టాలపై పడిన యువతి.. అప్పుడే వచ్చిన రైలు..(వీడియో)మ్యాడ్రిడ్: నేటి కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. అదే వారికి ప్రపంచమైపోతోంది. స్మార్ట్ఫోన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు… Read More
మీడియా జీవోలో తప్పేముంది... ? మంత్రి పేర్ని నానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విడుదల చేసిన జీవో లో తప్పేముందని మంత్రి పేర్నీ నాని ప్రశ్నించారు. ఈ జీవోపై టీడీపీ … Read More
0 comments:
Post a Comment