భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మోర్బి జిల్లాలోని మారుమూ గ్రామంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పృధ్వీరాజ్ జడేజా అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z02J2Z
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!
Related Posts:
కరోనాపై కేసీఆర్: రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే, వైరస్ రాదని శాస్త్రవేత్త చెప్పాడు..తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ నమోదు కాలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మ… Read More
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీ \"డ్రామా\" వెనుక ఇంత జరిగిందా ?కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్ధర్, యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి మధ్య రచ్చ కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో తన గెలుపుకు కారణమైన సిద్దార… Read More
జయప్రదకు నాన్-బెయిలబుల్ వారంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన ఘటనలో..బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారంట్ జారీ… Read More
వామ్మో కిలాడీ లేడీ, మహిళ మర్మాంగంలో రూ. 8 కోట్ల డ్సగ్స్, అమెరికా టూ బెంగళూరు, ఎయిర్ పోర్టులో!బెంగళూరు: సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి మాఫియా ముఠా సభ్యులు రోజుకో కొత్త ప్లాన్ వేస్తున్నారు. విదేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్ (కొకైన్) సరఫరా చ… Read More
ఇదేం ద్వంద్వ వైఖరి.. ఇంత ఘోరంగా తప్పు దోవ పట్టిస్తారా.. రాజగోపాల్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్..అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో … Read More
0 comments:
Post a Comment