నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అందిపుచ్చుకుని గంటలు, రోజుల వ్యవధిలో నేరస్థులను పట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రజల నుంచి వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDzMdT
వాట్సప్తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!
Related Posts:
సీబీఐ ఈడీల్లో కూడా అవినీతి అధికారులు ఉన్నారట: విచారణ అనుమతి కోసం సీవీసీ పడిగాపులున్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడ్డ 123 మంది ప్రభుత్వ అధికారులను విచారణ చేసేందుకు అనుమతి కోసం కేంద్ర నిఘా సంస్థ సీవీసీ ఎదురుచూ… Read More
తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ అక్కడే... శంకుస్థాపన ముహుర్తం జూన్ 27..?తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్… Read More
నాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు: డీజీపీ కార్యాలయంలో యామిని సాధినేని ఫిర్యాదుతెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను కొందరు లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తన ప… Read More
పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగ… Read More
మంత్రులకు జగన్ హెచ్చరికలు: పదవులు రద్దు: 27 శాతం ఐఆర్.. సీపీఎస్ రద్దు..ఆర్టీసి విలీనానికిముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాల యంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన కేబినె… Read More
0 comments:
Post a Comment