నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అందిపుచ్చుకుని గంటలు, రోజుల వ్యవధిలో నేరస్థులను పట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నిర్మల్ జిల్లా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రజల నుంచి వాట్సప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDzMdT
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment