నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 120 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మార్చి 2021. సంస్థ పేరు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpus2m
Sunday, March 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment