Sunday, March 7, 2021

మహిళా దినోత్సవం: పూర్తిగా మహిళా అధికారులే నడుపుతున్న ‘స్వర్ణకృష్ణ’ నౌక - ప్రెస్ రివ్యూ

ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు పలికేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టిందని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది. ‘‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన ‘ఎం.టి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38iggXh

Related Posts:

0 comments:

Post a Comment