Sunday, March 7, 2021

బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీలో కలకలం: 36 మందికి పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయక్కడ. విదర్భ రీజియన్‌లోని కొన్ని జిల్లాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా మరణాలు కూడా క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. కరోనా కేసుల తీవ్రత అసెంబ్లీని కూడా తాకింది. 36

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVLQ4U

0 comments:

Post a Comment