Wednesday, June 12, 2019

స్పీక‌ర్‌గా త‌మ్మినేని ఏక‌గ్రీవం: స‌భ‌లో అధికారిక ప్ర‌క‌ట‌న‌: 30 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి..

ఏపీ శాస‌న‌స‌భ నూత‌న స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఎన్నిక‌ను ప్రొటెం స్పీక‌ర్ గు రువారం స‌భ‌లో ప్ర‌క‌టించ‌టం లాంఛ‌న‌మే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పీక‌ర్‌గా త‌మ్మినేని పేరును ఖ‌రారు చేసిన త‌రువాత పార్టీలోని సీనియ‌ర్లు అంద‌రూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక‌, ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాల్లో తొలి రోజున స్పీక‌ర్ ఎన్నిక కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6yZAu

Related Posts:

0 comments:

Post a Comment