ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గు రువారం సభలో ప్రకటించటం లాంఛనమే. ముఖ్యమంత్రి జగన్ స్పీకర్గా తమ్మినేని పేరును ఖరారు చేసిన తరువాత పార్టీలోని సీనియర్లు అందరూ మద్దతు ప్రకటించారు. ఇక, ఏపీ శాసనసభ సమావేశాల్లో తొలి రోజున స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6yZAu
స్పీకర్గా తమ్మినేని ఏకగ్రీవం: సభలో అధికారిక ప్రకటన: 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి..
Related Posts:
విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నో రోజులుగా విశాఖకుమెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు నాలు… Read More
Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!బెంగళూరు: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం విప్లవాత్మక మార్… Read More
‘ఘోరాలు జరిగితే కులాలు అంటగడతారా? మంత్రులే పచ్చిబూతులు మాట్లాడితే..’తిరుపతి: మాతృ భాషను చంపేస్తుంటే ఊరుకోవాలా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం తిరుపతిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదుల… Read More
Disha Murder case: శాడిజం: దిశ అత్యాచారం, హత్యపై అశ్లీలకర పోస్టింగులు..యువకుడి అరెస్టు..!నిజామాబాద్: శాడిజానికి పరాకాష్టగా చెప్పుకొనే ఉదంతం ఇది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్య… Read More
Disha Rape Murder: డాక్టర్ మరణంతో విషాదంలో మునిగిన గ్రామం.. స్థానికుల కంటతడిహైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడి, హత్య ఘటన దేశాన్ని కంటతడి పెట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దిశ కుటుంబానికి జరిగిన అన్య… Read More
0 comments:
Post a Comment