సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువులో గోదావరి నీళ్లు మత్తడి దూకాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3qNLk
గోదావరి జలాలు చూసే వాళ్లమా? కేసీఆర్తోనే ఆ చిరకాల స్వప్పం.. మంత్రి జగదీష్ రెడ్డి ఎమోషనల్
Related Posts:
6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో … Read More
సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద… Read More
డిగ్రీ పట్టా ఉందా.. అయితే అమెజాన్లో జాబ్ కొట్టేయండిలా..!ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్, … Read More
ఏవోబీలో మావో అగ్రనేతలు.. వారోత్సవాల కోసం వారం ముందే రాక.. పోలీసుల కూంబింగ్..ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ … Read More
ఆకలిరాజ్యం: 85 ఏళ్ల బామ్మ కర్రసాము, మాట్లాడితే లీడర్స్ కు కరోనా వస్తుందా ?, రూ. వేల కోట్లు (వీడియో)ముంబయి/ పూణే: ప్రపంచంలోని ప్రతిరాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారిపోతాయి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువా… Read More
0 comments:
Post a Comment