Monday, January 6, 2020

గోదావరి జలాలు చూసే వాళ్లమా? కేసీఆర్‌తోనే ఆ చిరకాల స్వప్పం.. మంత్రి జగదీష్ రెడ్డి ఎమోషనల్

సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువులో గోదావరి నీళ్లు మత్తడి దూకాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3qNLk

0 comments:

Post a Comment