సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువులో గోదావరి నీళ్లు మత్తడి దూకాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3qNLk
గోదావరి జలాలు చూసే వాళ్లమా? కేసీఆర్తోనే ఆ చిరకాల స్వప్పం.. మంత్రి జగదీష్ రెడ్డి ఎమోషనల్
Related Posts:
చెన్నై బీచ్ లో వింత వెలుగు: రాత్రి వేళ నీలం రంగును సంతరించుకున్న సంద్రం!చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి వింత వెలుగులు కనిపించాయి. తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులకు కనువిందు చేశాయి. హోర… Read More
ఆరోగ్యశ్రీకి బ్రేక్.. 3రోజులుగా నిలిచిపోయిన సేవలు.. రోగుల అవస్థలు..!హైదరాబాద్ : పేద ప్రజలకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు … Read More
టీడీపీ సోషల్ మీడియా, టీమ్-లోకేష్ నుంచి ప్రాణహాని: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుఅమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం, టీమ్-లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళ… Read More
చంద్రబాబు హత్యకు కుట్ర..జగన్ అమెరికా టూర్ అందుకే: ఇంటి వద్ద గొంతు కోసుకుంటా: బుద్ధా వెంకన్న!విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిన… Read More
జర్నలిస్ట్ హత్య.. రెచ్చిపోయిన లిక్కర్ మాఫియా..!లక్నో : ఓ జర్నలిస్ట్ను పొట్టనపెట్టుకుంది లిక్కర్ మాఫియా. బరి తెగించి కాల్పులు జరిపి మట్టుబెట్టింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చాన… Read More
0 comments:
Post a Comment