న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే వసతి గృహాల్లోకి వచ్చి విద్యార్థులను బయటకు లాగి కర్రలు, రాడ్లతో దాడులు చేశారని చెప్పారు. ఈ దాడిలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన విషయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FooLBh
Monday, January 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment