న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే వసతి గృహాల్లోకి వచ్చి విద్యార్థులను బయటకు లాగి కర్రలు, రాడ్లతో దాడులు చేశారని చెప్పారు. ఈ దాడిలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన విషయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FooLBh
పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థులపై దాడి: ప్రతి రాడ్డుకు ‘డిబేట్’తో జవాబంటూ ఐషే ఘోష్
Related Posts:
పోల్ మేనేజ్మెంట్: రూ.500 ఇచ్చారు..వేలికి ఇంకు పూశారు! ఇంకెలా ఓటేస్తారు?లక్నో: పోలింగ్కు ముందు రోజు రాత్రి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు..ఓటరు స్లిప్పులను పంచుతారు. స్లిప్పులతో పాటు కరెన్సీ నోట్లను కూడా ఇస్తార… Read More
మహిళే ప్రధాని: దీదీనా బెహన్జీనా..సోనియా మొగ్గు అటువైపే..?దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మే 19న ముగుస్తాయి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత లెక్కలు వేసుకుంటున్నాయి. రెండు జాతీయ కూటములకు స్పష్టమైన మెజార్టీ రాకు… Read More
పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి ...డిజిట్ సింగిలా? డబులా?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థా… Read More
రాబోయేది టీడీపీకి గడ్డు కాలం .. బాబు కాంగ్రెస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు . ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.ఇప్పటికే దేశంలో కాంగ్… Read More
ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది… Read More
0 comments:
Post a Comment