Wednesday, December 4, 2019

‘బీజేపీతో కలిస్తే పరిస్థితి అలా.. అప్పుడు వైసీపీ నేతలు నాతో..పేర్లు బయటపెడితే వాళ్ల ముఖం ఎక్కడో‘

రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం ఉదయం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సాధారణ ప్రజలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PaIUz8

Related Posts:

0 comments:

Post a Comment