తిరుపతి: ఎంతో కష్టపడితే గానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావని.. కానీ, అలా వచ్చే పారిశ్రామికవేత్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం తిరుతిపతిలో తిరుపతి, కడప, రాజంపేట, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. 'నేను మోడీని కలిస్తే జగన్ పార్టీ ఎక్కడ ఉండేది?: చంద్రబాబు నిస్సహాయంగా తిరుగుతున్నారు'
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LnWYUN
అమిత్ షా అంటే వైసీపీకి భయం! నాకు చేతులెత్తి మొక్కాలి: బీజేపీతో స్నేహంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరం
Related Posts:
ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి, తండ్రి దూరం, సొంత చెల్లెలి మీద అన్న లైంగిక దాడి, తప్పించుకుని !చెన్నై: ఇంటిలో తనతో పాటు కలిసి నివాసం ఉంటున్న సొంత సోదరి మీద అన్న లైంగిక దాడి చేశాడు. గత కొంత కాలంగా సొంత సహోదరిని లైంగిక వేదింపులకు గురి చేసిన అన్న వ… Read More
ప్రాణాలతో చెలగాటం ... పైసల కోసం కుక్కలు, పందుల కళేబరాలతో నూనె తయారీకాసుల కక్కుర్తి మనిషిని నీచంగా మారుస్తుంది. పక్కనోడు ఏమైపోతే మాకేం .. మేం బతికితే చాలు అన్నట్టు జనాలను తయారు చేస్తుంది. డబ్బు కోసం ఎంత దారుణానికైనా ఒడ… Read More
మహిళలు స్నానం చేస్తోంటే ఫొటోలు తీస్తారా?: మా ఓర్పును చేతగానితనంగా: నారా లోకేష్ వార్నింగ్గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం గుంటూరు జిల్లా ఉప కారాగారాన్ని సందర్శించారు. జైలులో ఉన్న రాజధాని ప… Read More
ఇంట్రెస్టింగ్: కోట్ల రూపాయల వ్యాపారం ఒకే దెబ్బకు ఔట్..దుబాయ్లో చాయ్వాలాగా సెటిల్ఒకప్పుడు ఒంటిచేత్తో కోట్లు గడించాడు. తన వ్యాపారాన్ని విస్తరించాడు. కానీ ఒకే ఒక దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాడు. ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడు. ఆయనకున్న … Read More
‘కరోనా’పై ఆందోళన వద్దు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైనా నేపథ్యంలో వైద్య… Read More
0 comments:
Post a Comment