బెంగళూరు: బెంగళూరులో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానం ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రోల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్దార్థ్ నేగిలుగా గుర్తించినట్లు హాల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BgeC7I
బెంగళూరులో కుప్పకూలిన యుద్ధ విమానం...ఇద్దరు పైలట్లు మృతి
Related Posts:
కరోనాను జయించిన శతాధిక వృద్దురాలు.. ఆరోగ్య రహస్యాలివేనా..?కరోనా వైరస్ వస్తే ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతోంది. కానీ కొందరు మాత్రం భయపడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతోన్నా కంగారుపడ… Read More
Coronavirus: ఫినాయిల్ మేలుకదరా దరిద్రుల్లారా, 11 శానిటైజర్ కంపెనీలపై ఎఫ్ఐఆర్, దూలతీరింది!న్యూఢిల్లీ/ చండీఘర్/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని వ్యాపారాలు దాదాపుగా కుదేలు అయ్యాయి. భారతదేశంలో కరోనా వైరస్, ల… Read More
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలే… Read More
ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్ల… Read More
కొత్త సచివాలయ నిర్మాణానికి స్పీడ్ పెంచిన తెలంగాణా సర్కార్ ...రూ. 400 కోట్లు మంజూరుతెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి శరవేగంగా అడుగులు వేస్తుంది . ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజ… Read More
0 comments:
Post a Comment