ఏపి శాసనసభలో కొత్త దృశ్యం కనిపించింది. టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లు గా సభ్యులు తల పడ్డారు. ఏపికి అన్యాయం పై అధికార పార్టీ టిడిపి ఓ తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనికి బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. సభలో ప్రవేశ పెట్టిన తీర్మాన కాపీలను చింపేశారు. దీని పై టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ts9lkO
Saturday, February 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment