ఏపి శాసనసభలో కొత్త దృశ్యం కనిపించింది. టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లు గా సభ్యులు తల పడ్డారు. ఏపికి అన్యాయం పై అధికార పార్టీ టిడిపి ఓ తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనికి బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. సభలో ప్రవేశ పెట్టిన తీర్మాన కాపీలను చింపేశారు. దీని పై టిడిపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ts9lkO
మండలిలో బిజెపి వర్సెస్ టిడిపి : తీర్మాన కాపీలు చింపివేత...!
Related Posts:
పాపం.. జగన్ ఎలా తట్టుకుంటారో ఏమో! పిచ్చి తిట్లు తిడుతూనే ముఖ్యమంత్రిపై సానుభూతి చూపిన నారా లోకేశ్ప్రత్యర్థులకు వాతపెట్టి వెన్నపూయడం రాజకీయ నాయకులకు అలవాటైన పద్ధతే. టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తున్… Read More
నిత్యానంద స్వామి అక్రమాలు?, అమ్మాయిల నగ్న వీడియోలతో వాట్సాప్ గ్రూప్, పోర్న్ వీడియోలు, శర్మా!అహమ్మదాబాద్/బెంగళూరు: వివాదాల స్వామీజి నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానంద అరాచకాలు, అక్రమాలు ఎక్కువ అయ్యాయని, ఆయన నిర్బంధంలో ఉన్న తన ఇద్దరు కుమార్తెలత… Read More
లంచం అడిగిన తహసీల్దారు.. ఏకంగా గేదెనే తీసుకొచ్చిన మహిళమధ్యప్రదేశ్ : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారం ఎక్కువగానే ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. దొరికినప్పుడే దొంగ అంతవరకు దొరే అన్నట్లుగా ఉంటుంది అక్కడి అధ… Read More
సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధాన… Read More
వాళ్లకు నచ్చజెప్పండి.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. : సీఎం కేసీఆర్మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కని అభ్యర్థులకు,రెబల్స్కు నచ్చజెప్పాలని, వారు నిరాశ చెందకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని టీఆర్ఎస్ అధిన… Read More
0 comments:
Post a Comment