Saturday, February 2, 2019

4న ఢిల్లీకి జ‌గ‌న్ : ప‌ర్య‌ట‌న పై ఉత్కంఠ : ఏం చేయ‌బోతున్నారు..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..వైసిపి అధినేత జ‌గ‌న్ కీల‌క అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ న్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ నెల 4న ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీలో దీక్ష‌క స‌మాయ‌త్తం అవుతున్న వేళ‌..జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేపుతోంది..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BdYTGs

Related Posts:

0 comments:

Post a Comment