ఎన్నికలు సమీపిస్తున్న వేళ..వైసిపి అధినేత జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన జగ న్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 4న ఢిల్లీ పర్యటకు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షక సమాయత్తం అవుతున్న వేళ..జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BdYTGs
4న ఢిల్లీకి జగన్ : పర్యటన పై ఉత్కంఠ : ఏం చేయబోతున్నారు..!
Related Posts:
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందా?: తాజా గణాంకాలు ఏం చేబుతున్నాయంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం అంతగా పెరగడం లేదు. దీంతో … Read More
ఇంట్రెస్టింగ్: కరోనా బారిన పడ్డ పిల్లికి ఇచ్చే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందట..!టొరంటో: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి విరుగుడుకు ప్రపంచదేశాలు వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక రకాల పరిశోధన… Read More
రుద్రాక్ష ధరించి ఈ మాటలేంది సామీ: మంత్రి కొడాలి నానిపై విష్ణువర్ధన్ రెడ్డి గుస్సా..ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం ఘటన అగ్గిరాజేసింది. దీనిపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. … Read More
చంద్రుపై అడుగు పెట్టబోతున్న తొలి మహిళ... ప్రణాళిక సిద్ధం చేసిన నాసాచంద్రుడి మీదకు 2024కల్లా వెళ్లి రావడానికి నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి ఒక మహిళా వ్యోమగామిని కూడా పంపనున్నట్లు నాసా తెలిపింది. 1972 తరువాత మళ్లీ చంద… Read More
3.5గంటల్లో 7 కీలక బిల్లులు పాస్ - రాజ్యసభలో అనూహ్యం - రేపటితో పార్లమెంట్ నిరవధిక వాయిదా?రాజ్యసభలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై వివాదం నెలకొన్నవేళ మరో అనూహ్య దృశ్యం చోటుచేసుకుంది. కేవలం మూడున్నర గంటల వ్యవధిలో ఏకంగా ఏడు కీలక బిల్లులకు సభ… Read More
0 comments:
Post a Comment