ఏపీలో చంద్రగిరి ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చంద్రగిరి లో పోలింగ్ జరగటం అనతరం రీ పోలింగ్ విషయంలో జరిగిన రగడ నేపధ్యంలో చంద్రగిరిలో కౌంటింగ్ సజావుగా నిర్వహించటం కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చంద్రగిరిలో లొల్లి షురూ అయ్యింది. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల్లో తలపడిన టీడీపీ ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnMhOn
ఏపీలో లొల్లి షురూ.. చంద్రగిరిలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల పరస్పర దాడి
Related Posts:
EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది.… Read More
రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్తో కీలక భేటీ, ఇక ముందుకేచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి దాదాపు ఏడాది గడిచిపోయిన… Read More
‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదురాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలి… Read More
ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం… Read More
బాండు రాసిస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... బోటు పైకి తీస్తా....! మరోసారి మీడియా ముందుకు వచ్చిన శివగోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన… Read More
0 comments:
Post a Comment