కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మెదక్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. సికింద్రాబాద్ లోక్సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WVvU2Z
పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్
Related Posts:
పయ్యావుల వర్సెస్ బుగ్గన: సీఆర్డీఏ పరిధిలో భూమి కొనుగోలుపై మాటల యుద్ధం, విచారణకు సిద్ధంమూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తోందని తెలుసుకొని టీడీపీ ముఖ్య నేతలు భూములు కొనుగోలు… Read More
మంగళూరు విమానాశ్రయంలో ఐఈడీ బాంబు: నిందితుడి ఫొటోలు విడుదలబెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద ల్యాప్టాప్ బ్యాగ్ ఉందంటూ సమాచారం రావ… Read More
జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్తో పోలీసుల భేటీ, రాజధానికి వెళ్తామంటూ నాగబాబుఅమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం … Read More
‘జగన్ సర్కారు తప్పుడు ప్రచారం’: జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్, భారీగా పోలీసుల మోహరింపుఅమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం కానీ.. … Read More
పుల్వామాలో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో విరుచుకుపడ్డ ముష్కరులుజమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడిక… Read More
0 comments:
Post a Comment