Wednesday, May 22, 2019

అన్న బాటలో భూకబ్జాలు , బెదిరింపులు .. నయీం చెల్లి, బావ అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం నయీం బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా బెదిరింపులకు, భూ కబ్జాలకు పాల్పడుతున్న నయీం చెల్లిని, బావను పోలీసులు అరెస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AhkQK

Related Posts:

0 comments:

Post a Comment