ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఏపిలో పని చేస్తున్న ఐఏయస్లు అర్దరాత్రి విజయవాడలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. వారంతా తాము ప్రభుత్వంలో భాగస్వాములమైనా..సీఎస్ లీడర్ షిప్లోనే పని చేయాల్సిన అవసరం ఉంటుందని తేల్చారు. సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంకే తమ మద్దతు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JhsJyB
చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!
Related Posts:
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులుభారతదేశంలో ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే, మరోపక్క యూకే కరోనా కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతుంది. యూకే కరోనా కొత్తరకం వైరస్ కేసులు ఈ రోజు క… Read More
లింగ మార్పిడి.. మూడేళ్లుగా గ్యాంగ్ రేప్.. 13 ఏళ్ల బాలుడి భయానక అనుభవం.. ఢిల్లీలో దారుణం..దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి చేయించిన ఓ ముఠా కొన్నేళ్లుగా అతనిపై అత్యాచారానికి పాల్పడుతోంది. గ… Read More
రైతు సంఘాలకు క్లారిటీ లేదు -అందుకే పరిష్కారం కుదరట్లేదన్న తోమర్-సుప్రీం కమిటీకి స్వాగతంనిరసనలు చేస్తోన్న రైతులకు సాగు చట్టాల విషయంలో క్లారిటీ కొరవడిందని, ప్రతిపాదనల విషయంలో రైతు సంఘాల నేతల అవగాహనలేమి వల్ల చర్చలు ముందుకు సాగడంలేదని కేంద్ర… Read More
షాకింగ్ : 'అమిత్ షా పీఏకి ఫోన్ చేస్తాం... మత విద్వేషాలు రెచ్చగొడుతాం..' రచ్చ రచ్చ..తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ పొలిటికల్ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ తిను బండారాల షాపు యజమానిని బెదిరింపులకు గురిచ… Read More
సుప్రీం కోర్టు కమిటీ వద్దకు వెళ్లం.. కేంద్రంతోనే చర్చలు జరుపుతాం: రైతు సంఘాల స్పష్టీకరణకేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా సంవరణ చేసిన సాగు చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న దీక్షలు.. 51వ రోజైన శుక్ర… Read More
0 comments:
Post a Comment