ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఏపిలో పని చేస్తున్న ఐఏయస్లు అర్దరాత్రి విజయవాడలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. వారంతా తాము ప్రభుత్వంలో భాగస్వాములమైనా..సీఎస్ లీడర్ షిప్లోనే పని చేయాల్సిన అవసరం ఉంటుందని తేల్చారు. సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంకే తమ మద్దతు ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JhsJyB
చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!
Related Posts:
ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్...భారత దేశ ప్రతికార దాడులకు భయపడడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడికొ తలొగ్గిన పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తి… Read More
ఐటీగ్రిడ్ అశోక్కు బెయిల్ .. కానీ ...హైదరాబాద్ : ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆధార్, డేటా చోరీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటికి స… Read More
తండ్రిని చంపి.. ఇంటి వెనుక పూడ్చి..కాకినాడ : పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటారు. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని తల్లిదండ్రులు భావిస్తారు. అలా అనుకునే ఓ వ్యక్తి ఒక అబ్బాయిని దత్తత త… Read More
పాక్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత : బాలాకోట్ దాడుల తర్వాత మారిన పరిస్థితిన్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ ఆటలను అంతర్జాతీయ సమాజంలో ఎండగడుతున్న భారత్ .. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారనే విషయాన్ని బాలాకోట్ దాడులతో రుజువు చ… Read More
తప్పు ఓటర్లదా .. రాజకీయ పార్టీలదా ? పవన్ ఏమంటున్నారు ?జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా భావించారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు … Read More
0 comments:
Post a Comment