Monday, May 6, 2019

బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ జోస్యం

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠమెక్కబోతున్నారని జోస్యం చెప్పారు. లక్నో లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక స్కాలర్స్ స్కూల్‌లో సాధారణ ఓటర్ల మాదిరిగానే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1Dgi2

Related Posts:

0 comments:

Post a Comment