కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దించి మరీ ప్రచారం నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VGIJfY
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుంది
Related Posts:
నాడు శివసేన, నేడు శ్రీరామ సేన, బీజేపీకి సవాల్, మోడీ పాలన, లోక్ సభ ఎన్నికల పోటీ, ముతాలిక్!ఉడిపి (కర్ణాటక): ప్రముఖ హిందూ సంస్థ, పబ్ ల మీద దాడులు చేశారని దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ రాజకీయాల నుంచి తప… Read More
నమ్మండి ప్లీజ్..రెండేళ్లలో మోడీ సర్కార్ 3,79,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందటన్యూఢిల్లీ: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటాయి. అలవికాని భరోసాలను జనం మీద గుమ్మరిస్తుంటాయి. గంపగుత్తగా వచ్చి పడే వాగ్… Read More
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్… Read More
రాఫెల్ డీల్: కాగ్ డీజీ తప్పుకోవాల్సిందే..స్వచ్ఛందంగాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతిని దృష్టిలో ఉంచుకుని.. కంప్టోులర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీ… Read More
లోక్ సభ కు ఆ రెండు స్థానాలనుండే టీడిపి పోటీ..! గెలుస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు..!!తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోంది. కాని గెలిచే సీట్లలో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఆ పార్టీ ముఖ్య… Read More
0 comments:
Post a Comment