కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీయే రాబోతోందని, మరో మారు మోడీ సర్కార్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో చాలా కష్టపడింది. ప్రియాంకా గాంధీని రంగంలోకి దించి మరీ ప్రచారం నిర్వహించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VGIJfY
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రియాంకా గాంధీ .. మన శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా దక్కుతుంది
Related Posts:
సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదనన్యూఢిల్లీ: అలోక్ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో సీజే రంజన్ గొగొయ్ కూడా ఉ… Read More
బీజేపీకి భారీ షాక్: పవన్ కళ్యాణ్ ఆహ్వానం, జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల, ఎంపీగా పోటీ ఛాన్స్రాజమండ్రి: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చ… Read More
పార్లమెంటులో క్లియర్: పేదలకు 10% బిల్లుకు రాజ్యసభ ఆమోదం, 'మోడీ సిక్సర్ కొట్టారు'న్యూఢిల్లీ: పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను … Read More
ఎన్టీఆర్ సినిమా రెండో భాగం కోసం బ్రాహ్మణి ఆసక్తి, నందమూరి సుహాసిని ఏం చెప్పారంటే?హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ - కథానాయకుడు సినిమాను నారా బ్రాహ్మణి చూశారు. ఈ సినిమాపై ఆమె స్పందించారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చ… Read More
అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడుఅతనో ఐఏఎస్ అధికారి.. ఎంతో కష్టపడి చదివి కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడటమే కాదు ఇష్టపడి చదివాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధి… Read More
0 comments:
Post a Comment