మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj
విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...
Related Posts:
మహిళలు కోరుకుందొకటి...వాడు చేసిందొకటి: 49 మందికి కడుపు చేసిన డాక్టర్ఆయన పేరుగాంచిన వైద్యుడు. వైద్యం తెలుసు కదా అని చెప్పి తప్పుదారి పట్టాడు. సంతానం లేరని వచ్చిన మహిళల పట్ల ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెట్ట… Read More
32 జెడ్పీలు, 530 ఎంపీటీసీలు మావే : స్థానిక సంస్థల్లో విజయంపై కేటీఆర్ ధీమాహైదరాబాద్ : టీఆర్ఎస్ విజయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన .. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మెజార్టీ… Read More
ఓటేయమంటే ఈవీఎంతో ఫోటోలు : లైకుల కన్నా ముందే వచ్చిన పోలీసులుహైదరాబాద్ : ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే పిచ్చి పీక్కు చేరుతోంది. నలుగురు కలిస్తే క్లిక్ మనిపించాల్సిన ఫొటోలు .. భద్రత, గోప్యతను కూడా పె… Read More
జలియన్ వాలా బాగ్ దురాగతం : 100 నాణెం, స్టాంపు విడుదలఅమృత్సర్ : జలియన్ వాలా బాగ్ మారణ హోం జరిగి వందేళ్లు గడిచింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న బ్రిటీష్ దుశ్చర్యకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ. వంద … Read More
నాకు ఓటెయ్యక పోతే మట్టికొట్టుకు పోతారు..! యూపిలో బీజేపి ఎంపీ విచిత్రమైన బెదిరింపు..!!లఖ్నవూ/హైదరాబాద్ : ప్రజలను ఓట్లు అడిగే విధానంలో నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓట్లను ప్రజలనుండి అర్థిస్తే మరికొందరు రెక్వస్ట్ చేసుకుంట… Read More
0 comments:
Post a Comment