మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj
విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...
Related Posts:
Mansukh Mandaviya : ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయనే ఎందుకు... అసలు కారణం ఇదీ...కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రిగా హర్షవర్ధన్ స్థానంలో రాజ్యసభ ఎంపీ మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇంతకుముందు కేంద్ర పోర… Read More
కిషన్ రెడ్డికి కీలకమైన టూరిజం: కల్చరల్, నార్త్ ఈస్ట్రన్ డెవలప్ మెంట్ కూడాకొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోడీ. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్ రెడ్డికి మూడు శాఖలను అప్పగించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. బా… Read More
Full list of new Modi cabinet -కేంద్ర కేబినెట్ కొత్త స్వరూపం -మంత్రులు-శాఖలు పూర్తి జాబితాప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రు… Read More
షాక్: కేంద్ర ఆరోగ్య శాఖా గుజరాత్కే -మాండవీయకు ఛాన్స్ -కొత్త కేంద్ర మంత్రుల శాఖలివేదేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు… Read More
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, స్నేహితుడితో కలిపి హతమార్చి..వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దానితో ఆ మహిళ బానే ఉంది. కానీ వారిలో ఒకరు చనిపోయారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. సైదుల… Read More
0 comments:
Post a Comment