మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj
Friday, January 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment