మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj
విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...
Related Posts:
నా గుండె పగిలింది.. జాతీయ జెండా అవతనం -జో బైడెన్ ఆదేశం -యూఎస్ క్యాపిటల్పై దాడి, మూసివేతట్రంప్ శకం ముగిసిన తర్వాత కూడా అమెరికాలో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మారణహోమాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా, దేశ ప్రజాస్వామిక దేవాలయంగా భావిం… Read More
తిరుపతి పోరు: రత్నప్రభ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్ -నేడు తిరుపతిలో జనసేనాని పాదయాత్ర, భారీ సభప్రతిష్టాత్మ తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్… Read More
ఎన్నికల బహిష్కరణ- జగన్ను గెలిపించిన అస్త్రం- చంద్రబాబుకు పనికొస్తుందా ?ఏపీలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయం ఇప్పుడు కాకరేపుతోంది. అధికార వైసీపీకి లబ్ది చేకూర్చేలా పాత నోటిఫికేషన్… Read More
Illegal affair: మిలటరి మొగుడు, డ్రైవర్ ప్రియుడు, బెడ్ రూమ్ లోకి బిడ్డ వచ్చాడని !చెన్నై/ తిరుపతి: మిలటరిలో ఉద్యోగం చేస్తున్న మొగుడితో కాపురం చేసిన భార్య ఓ బిడ్డకు జన్మనిశ్చింది. ప్రియుడి వ్యామోహంతో అతనితో జెండా ఎత్తేసిన భార్య పిచ్చ… Read More
కొవ్వు తగ్గిస్తానని చెప్పి డ్యాన్స్ స్కూల్ నిర్వాహకుడు ఏం చేశాడో తెలుసా ? ఆ తర్వాత జరిగిందిదే !!శారీరక వ్యాయామం లేదని, బరువు బాగా పెరుగుతున్నారని కాస్త బరువు తగ్గించాలని చాలామంది తమ పిల్లల్ని జిమ్ సెంటర్లకు, డాన్స్ స్కూల్ లకు పంపిస్తున్నారు. అయిత… Read More
0 comments:
Post a Comment